వైసీపీ ర్యాలీను అడ్డుకున్న పోలీసులు|

0
0

మెగా డీఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం బొబ్బిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీను పోలీసులు అడ్డుకున్నారు. అమ్మగారి కోనేరు గట్టు వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నిరసన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

#Rajesh