మనూర్:- గుడిలోకి మొదటిసారి దళితులు|

0
1

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపుర్ గ్రామంలో మొదటి సారి వారి అడుగులు గుడి లోపల పెట్టడంతో సంతోషం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసాతా అభియాన్ లో భాగంగా గ్రామ హనుమాన్ గుడిలో స్వామీజీలు, గ్రామ పెద్దలు,నాయాకుల సమక్షంలో దళిత యువకులను బుజాల పైన ఎత్తుకొని గుడిలోకి తీసుకోని వెళ్లారు.విబేదాలను దూరం పెట్టి సమానత్వం పాటించాలి సమానంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.