జిల్లాలో నలుగురు ఎస్సైలు బదిలీ చేస్తూ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. నా స్కూల్ సిసి లో పనిచేస్తున్న ఎస్సై మేకల శ్రీకాంత్ తాళ్ల గురజాలకు, ఇక్కడ పనిచేస్తున్న రామకృష్ణ రామగుండం కి బదిలీ అయ్యారు.. మంచిర్యాల్ టౌన్ లో పనిచేస్తున్న విషయం శ్రవణ్ కుమార్ కాసిపేటకు, ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయులు రామగుండం కి బదిలీ అయ్యారు.. తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు..










