ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ,
ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ తగిలింది!
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యంతో రైతులకు నష్టమయ్యింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నీటి సమస్యలను పరిష్కరించాలి.
రైతుల సంక్షేమం కంటే రాజకీయ క్రీడలు ముఖ్యమనే భావన లేకుండా రైతుల కోసం నిలబడాలి.
భారత రాజ్యాంగం, చట్టాలు మనకు మార్గనిర్దేశకాలు. ఈ తీర్పు వాటి విలువను మరోసారి రుజువు చేసింది.
కేసీఆర్ గారి పాలనలో ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టం అయ్యింది ! కాబట్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి !









