అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో సోమవారం రీజనల్ మేనేజర్ RM.ఇక్బాల్ హుస్సేన్, DM.వేణుగోపాల్, సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 104 వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ వాహనం ద్వారా ఇంటివద్దకే వైద్య పరీక్షలు చేసి, మాత్రలు పంపిణీ చేస్తారని వివరించారు. రాబోవు రోజుల్లో వివిధ వ్యాధులకు 104 ద్వారా మరిన్ని వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ తనిఖీలో వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు మురళి.










