ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పటాలఅమ్మకు భక్తులు వర్షాల కోసం దీపాల మోసారు ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు అమ్మవారికి పొంగలి సమర్పించారు ఎన్ ఎస్ పేట నుంచి రామసముద్రం రోడ్డులో గల పటాలమ్మ గుడికి భక్తాదులు పాదయాత్ర వెళ్లారు అక్కడ భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పటాలమ్మ గుడి కమిటీ సభ్యులు భక్తులు పూజారులు పాల్గొన్నారు










