నిరుపేదలు తప్పు చేస్తే
నిర్భయ, ఫోక్సో, దిశా చట్టాల ద్వారా
వెంటనే అరెస్టులు/ జైలు లేదా ఎన్కౌంటర్లు.
పెద్దోళ్ళు తప్పు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
వారిని కాపాడడానికి షీట్ లు
ఏర్పాటు చేసి ఆ కేసులను నీరు కారుస్తారు.
చట్టాలు అందరికీ సమానమే అని నిరూపిస్తే
కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి
కుమారునికి అదే శిక్ష విధించండి.









