MP ధర్మపురి అర్వింద్ గారి కృషితో ఇందూరులో జాతీయ పసుపు బోర్డు కార్యాలయo మంజూరు

0
6

గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపి ధర్మపురి అర్వింద్ గారి కృషితో ఇందూరులో జాతీయ పసుపు బోర్డు కార్యాలయo మంజూరు చేయబడినందున నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లోఈరోజు రైతులతో కలిసి సంబురాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఎంపీ అర్వింద్ ధర్మపురి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.