జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితా సూచించారు. జిల్లా కోర్టులో పోలీసు, ఎక్సైజ్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులకు లోక్ అదాలత్ప అవగాహన కల్పించి అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
#Boiena Rajesh










