టిడిపి ఇంచార్జ్ డాకర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం.|

0
0

దర్శి టిడిపి ఇంచార్జ్ డాకర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం.

 

• తేదీ : 21-06-2026, ( ఆదివారం).

• సమయం ఉదయం 6.30 గంటలకు.

• వేదిక : ఎన్టీఆర్ పల్లెవనం పార్క్, కురిచేడు రోడ్, దర్శి పట్టణం.

కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు, వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.