ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం ముగతి గ్రామంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ముగతి గ్రామ అధ్యక్షులు బోయబజారమ్మ. మాట్లాడుతూ వైయస్సార్ సంక్షేమ పథకాలు ఆశయాలు ముందుకు సాగించాలని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయుడు. దస్తగిరి. ఈరన్న. ఆచారి. శీను. ఇమ్రాన్. దేవవరం. విష్ణు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










