సారంగాపూర్ చక్కర ఫ్యాక్టరీ. (NCFS)తిరిగి ప్రభుత్వం ఓపెన్ చెయ్యాలి…|

0
0

నిజామాబాద్ కో-ఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీ (NCSF) ప్రస్తుతం పూర్తిగా మూతపడి ఉంది. గత 16 ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి కార్యకలాపాలు సాగడం లేదు. ఏన్నో ఉద్యమలు చేసి చక్కర ఫ్యాక్టని ప్రైవేట్ పరంగా మరియు 94 ఎకరాలు భూమిని అన్యాక్రాంతం కాకుండ కాపాడరు. కానీ ఇప్పుడు ముఖ్యవిషం… ఏంటి అంటే  మళ్ళీ చక్కర ఫ్రాక్టరీని మళ్ళీ ఓపెన్ చెయ్యాలి అని. వరి పంటకు బదులుగా చెరుకు ప్రత్యన్మా య పంటగా సాగు చెయ్యాలి అని. చక్కర బధులుగా బెల్లం ఫ్యాక్టరీ గా ప్రారంభించిన దాన్ని ప్రభుత్యమే నడిపిచాలి అని అన్నీ గ్రామాలు తిరుగుతూ రైతులకు చెరుకు సాగు చేస్తే వుండే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్న. శ్రీ. ఆకుల పాపయ్య గారు మరియు అగ్గు ఎర్రన్న.టేక్ మాల్ లక్ష్మణ్. వారితో ఇంకొందరు ప్రతి గ్రామం లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ రైతులతో చెరకు పండించేందు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నేడు మొగుపాల్ మండలం, కులస్ఫూర్ గ్రామంలో రైతులతో ఈ అవగాహన కార్యక్రమం చేసారు. ఈ కార్యక్రమం లో కులస్పూర్. గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ గారు మాజీ వీడీసీ చైర్మన్. రాజారెడ్డి గారు మోహన్, కోర్వ సాయిలు పందులు నగేష్, లష్మినారాయణ పేరక,ఇంకా గ్రామ ప్రజలు పాగ్లోన్నారు. ఈ నెల 9 సారంగాపూర్ ఫ్యాక్టరీ వద్ద సభకు వచ్చి విజయవతం చేస్తామని చెప్పారు…