సూర్యాపేట జిల్లా
చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల నూతన కమిటీ ని కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల గౌరవ సలహాదారు అమరబోయిన వీరబాబు, బత్తుల శీను ఆధ్వర్యంలో చిలుకూరు మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చిలుకూరు మండల ఆర్టిఐ ప్రెసిడెంట్- నూకపంగు వినోద్
వర్కింగ్ ప్రెసిడెంట్- కందుకూరు వంశీ క్రిష్ణ
వైస్ ప్రెసిడెంట్-మండవ వీరబాబు
జనరల్ సెక్రటరీ-మల్లెపంగు ఉపేందర్
జాయింట్ సెక్రెటరీ-కందుకూరి కృష్ణమూర్తి
ఆర్గనైజర్-షేక్ మీరా
కో ఆర్గనైజర్-కోల శ్రీను
కోఆర్డినేటర్-సిద్దెల రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.










