రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న బైక్.. ముగ్గురికి తీవ్ర గాయాలు.

0
6

గుర్రంకొండ రెడ్డివారిపల్లికి చెందిన రామాంజులు మదనపల్లెలోని చిప్పిలిలో రోడ్డు దాటుతుండగా, కర్ణాటక నుంచి వస్తున్న నిమ్మనపల్లె మండలం దివిటివారిపల్లికి చెందిన మంజు, సుదర్సన్ బైక్ వీరిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.