బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాలకు సీఎం చంద్రబాబు|

0
2

బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా… ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రజతోత్సవాలకు సీఎం చంద్రబాబు గారు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు‌.

#NandamuriBalakrishna

#ChandrababuNaidu