నిజామాబాద్

0
0

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International Day Against Drug Abuse & Illicit Trafficking) సందర్భంగా నేడు నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాల నుండి పాత కలెక్టరేట్ మైదానం వరకు నిర్వహించిన 2K రన్ విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు, NCC క్యాడెట్లు, పోలీసు శాఖ సిబ్బంది, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాం.సమాజంలోని ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, యువత భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్న నాని డాక్టర్ కవితారెడ్డి అన్నారు