కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే
అవకతవకల అంశం ఎక్కడా కొట్టివేయలేదు
కమిషన్ వ్యాఖ్యలు ఇన్ ఆపరేటివ్ గా మారింది
సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదు
విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఘోష్ నివేదికలు లోపాలు బహిర్గతం అయ్యాయి
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పెద్ద ఉదాహరణ
లక్ష కోట్ల ప్రాజెక్ట్ మూడు ఏళ్లకే దెబ్బ తింది అంటే డిజైన్ నిర్మాణ నిర్వహణలో భారీ లోపాలు ,బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు
- మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి










