ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పుంగనూరు నియోజకవర్గంలో సంఘమిత్రులకు 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం రొంపిచర్ల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా చల్లా బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తోందని తెలిపారు# పుత్తూరు మురళి.










