పుంగనూరు నియోజకవర్గం : మసీదు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

0
5

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం తిమ్మానాయన పల్లి పంచాయతీ, ఊటుపల్లెలో నూతన మసీదు నిర్మాణ పనులకు మంగళవారం తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి భూమి పూజ చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్ పాల్గొన్నారు# కొత్తూరు మురళి.