చిలుకూరు మండల పరిధిలో ని బడి ఈడు పిల్లలను, బడిలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమం ను చిలుకూరు గ్రామపంచాయతీ ఆవరణలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి, షరీఫుద్దీన్, ధర్మయ్య, సత్యం, ఆంజనేయులు, శ్రీను, ముత్తారెడ్డి , తదితరులు పాల్గొన్నారు










