జిన్నారం మండలంలోని కలమడుగు గ్రామం శివారులో మంగళవారం ఈదురు గాలులు తో కూడిన వర్షం కురుస్తుండగా భారీ పిడుగు పడింది. పిడుగుపాటుకు అక్కడున్న తాటి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు పొగ ఎగ్సి పడటంతో స్థానికులు త్రీవ భయ్యా ఆందోళనలకు గురయ్యారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..










