పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం|

0
0

పుంగనూరు మండలం, సుగాలి మిట్ట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్ పేటకు చెందిన ఆటో డ్రైవర్ తయూద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే, పుంగనూరుకి వెళ్తున్న కారు యజమాని మానవత్వం చాటుతూ, గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .