ముగతి గ్రామంలో బీసీ కాలనీ లో SRI కార్యక్రమంలో భాగంగా BLO తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటరు వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముగతి గ్రామ అధ్యక్షులు సచివాలయం 1 శ్రీనివాస్ నాయుడు. ముగతి సచివాలయం 2 పురుషోత్తం రెడ్డి. ఎస్సీ సెల్ గ్రామ అధ్యక్షులు జీవరత్నం. గ్రామ యూత్ ప్రెసిడెంట్ వాల్మీకి దస్తగిరి. గ్రామ రైతు సంఘం అధ్యక్షులు చాకలి శీను. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










