విద్యార్థులు యువత పై మాదిక ద్రవ్యాలు ప్రభావాన్ని నిరోధించాలి అదునపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. కలెక్టర్లలో డిసిపి భాస్కర్ తో కలిసి మాది ద్రవ్యాలను నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదిక ద్రవ్యాలను ఉత్పత్తి రవాణా, విక్రయంగా, వినియోగాన్ని నిర్దించేందుకు అన్ని శాఖల అధికారులు సమనీయంతో కృషి చేయాలన్నారు.










